ఒంటరి ఏనుగు దాడిలో దంపతులు మృతి

ఒంటరి ఏనుగు దాడిలో దంపతులు మృతి

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రామాపురంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఒంటరి ఏనుగు దాడిలో దంపతులు మృతి చెందారు. ఇద్దరూ పొలాల పక్కన ఉండగా ఒక్కసారిగా దాడిచేసినట్లుగా తెలుస్తోంది. మృతులు వెంకటేష్, సెల్విగా గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాల వద్దకు వెళ్లేందుకు కూడా జనం జంకుతు న్నారు. గ్రామ శివారులో కూడా ఏనుగు హల్‌చల్‌ చేస్తుండటంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్తులు.

Next Story