
By - Vijayanand |18 Aug 2023 3:47 PM IST
అనంతపురంలో మార్గదర్శిపై సీఐడీ దాడులకు వ్యతిరేకంగా...సీపీఐ వినూత్నంగా నిరసన తెలిపింది. గాంధీ విగ్రహం దగ్గర మోకాళ్లపై కూర్చొని సీపీఐ కార్యకర్తలు...ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజావ్యతిరేకత చూసి ఓర్వలేకపోతున్న జగన్....మార్గదర్శిపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మార్గదర్శిపై హైకోర్టు ఉత్తర్వులను లెక్కచేయకుండా....సోదాలు నిర్వహించడం ఏంటని సీపీఐ నేతలు ప్రశ్నించారు. కక్షపూరిత చర్యలను సీఎం జగన్ మానుకోవాలన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com