
By - Vijayanand |31 Aug 2023 3:08 PM IST
రేపు సీపీఎస్ ఉద్యోగులు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు... చలో విజయవాడను భగ్నం చేసేందుకు చర్యలు ప్రారంభించారు. సీపీఎస్ ఉద్యోగ నేతల్ని పోలీస్ కమిషనరేట్ కు పిలిపించుకుని ప్రశ్నిస్తున్నారు. రేపటి నిరసనపై .. ఆరా తీస్తున్నారు. అయితే.. కోర్టు తీర్పుకు లోబడే తమ ఆందోళన ఉంటుందంటున్నారు సీపీఎస్ ఉద్యోగులు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీపీఎస్ ను ఒప్పుకునేది లేదంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com