By - Chitralekha |30 May 2023 10:05 AM GMT
నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యం కానుంది. జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. అరేబియా సముద్రంలో నైరుతి గాలుల వేగం పెరగడమే ఇందుకు కారణమని ఐఎండీ తెలిపింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com