By - Vijayanand |9 July 2023 10:48 AM GMT
తెలంగాణ ప్రభుత్వం ఆర్య వైశ్యుల కోసం వైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గౌరిశెట్టి మునీందర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. దేశంలో కార్పోరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులు తమ జీవనోపాధిని కోల్పోయారని ...ఇతర వృత్తులను ఎంచుకోవాల్సి వచ్చిందన్నారు. ఆన్లైన్ వ్యాపారాలు, మాల్స్ తమ పొట్టకొట్టాయని... వైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com