తిరుమల కాలినడక బాటలో తగ్గిన భక్తులు

తిరుమల కాలినడక బాటలో తగ్గిన భక్తులు

తిరుమలలో చిరుతల సంచారం కొనసాగుతుంది.మొదటి ఘాట్‌లో ఎలిఫెంట్ ఆర్చ్‌ దగ్గర చిరుత కనిపించింది.ట్రాప్‌ కెమెరాలకు చిరుత దృశ్యాలు చిక్కాయి.అటు స్పెషల్‌ టైప్‌ కాటేజీల దగ్గర ఎలుగుబంటి సంచారం భక్తులను కలవరపెడుతుంది.ఎలుగుబంటిని బంధించేందుకు బోన్లు ఏర్పాట్లు చేశారకు టీటీడీ అధికారులు. మరోవైపు వన్య ప్రాణుల సంచారంతో తిరుమల కాలినడక బాటలో భక్తుల రద్దీ తగ్గింది. వారాంతపు సెలవులు ఉన్నా రోజు రోజుకు జనం తగ్గుతున్నారు.చిరుతల సంచారంలో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్న నేపధ్యంలో 7 వేల సర్వదర్శనం టోకన్లు మిగిలిపోయాయి.

Next Story