By - Vijayanand |5 Aug 2023 8:44 AM GMT
అసెంబ్లీ సమావేశాలు రేపు, ఎల్లుండి జరిగే అవకాశముందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. బీఏసీ సమావేశానికి తమకు ఆహ్వానం లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఆర్టీసీ నీ భ్రమ దేవుడు కూడా కాపాడలేరని చెప్పిన కేసిఆర్..... ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడాన్ని బీజేపీ స్వాగతిస్తుందని తెలిపారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com