
By - Chitralekha |1 Aug 2023 2:58 PM IST
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్స్ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ విభాగం మంగళవారం సోదాలు నిర్వహించింది. ఈడీ అధికారులు ట్రాన్స్ ట్రాయ్ పవర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ మాలినేని సాంబశివరావుకు చెందిన నివాసాలు, ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహించారు. 9 వేల 394 కోట్ల రుణ మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com