
By - Chitralekha |22 July 2023 4:25 PM IST
మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలు దంచికొడుతున్నాయి. ఏడుపాయల అమ్మవారి ఆలయం ముందు మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఇటు భారీ వర్షాలు.. అటు వరద ప్రవాహం కారణంగా ఏడుపాయల అమ్మవారి దర్శనాన్ని ఆలయ అధికారులు నిలిపివేశారు. అటు రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి మాత్రం పూజలు కొనసాగుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com