ఏడుపాయలకు క్యూ కట్టిన భక్తులు

ఏడుపాయలకు క్యూ కట్టిన భక్తులు

మెదక్‌ జిల్లా ఏడుపాయల భక్తులతో కిటకిటలాడింది. ఆషాడ మాసం ఆదివారం సందర్భంగా శ్రీ వన దుర్గాదేవి అమ్మవారిని ప్రత్యేకంగా ఫలాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాడమాసం.. ఆదివారం సెలవు దినం కావడంతో ఏడుపాయల ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Next Story