By - Chitralekha |2 Aug 2023 11:29 AM GMT
విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వంగర మండలం సంగం గ్రామంలో ఆవులపై దాడి చేశాయి. రైతు రామినాయుడకు చెందిన ఒక ఆవు మృతి చెందింది. ఏనుగుల గుంపు దాడితో గ్రామస్తులు భయాందోళనకులోనవుతున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమచారం ఇచ్చారు. ఊర్లపైకి ఏనుగుల మందను రాకుండా చూడాలని కోరారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com