
By - Vijayanand |8 July 2023 6:18 PM IST
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బీజేపీ కేడర్కు పిలుపునిచ్చారు బీజేపీ నేత ఈటల రాజేందర్.బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం మూడేళ్లుగా సాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలన్నారు. కొందరు కావాలనే బీజేపీపై దుష్ర్పచారం చేస్తున్నారన్న ఈటల..వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com