
By - Chitralekha |29 Aug 2023 1:17 PM IST
ఖమ్మం కార్పొరేషన్లో అక్రమంగా దోచుకుని దాచుకున్న సొమ్మును, అక్రమంగా కబ్జా చేసిన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్కిస్తామని మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంత్రి తన బినామీ కాంట్రాక్టర్లను పెంచి పోషిస్తు.. రానున్న ఎన్నికల్లో మూడోసారి గెలవాలనే తపనతో ఉన్నారని మండిపడ్డారు. త్వరలో ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చరమగీతం పాడతుందని పొంగులేటి అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com