రాజంపేటలో రైతుల ధర్నా

రాజంపేటలో రైతుల ధర్నా

అన్నమయ్య జిల్లా రాజంపూట ఆర్డీఓ కార్యాలయం ఎదుట దళిత రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు. 2005లో తమకు కేటాయించిన భూములను పంపిణీ చేయాలని దళితులు డిమాండ్ చేశారు.

Next Story