
By - Chitralekha |30 May 2023 5:55 PM IST
జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు గడిచినా ఇంకా తూకం జరగలేదని ఆరోపించారు. ఐకేపీ సెంటర్లో వర్షాలకు వరి ధాన్యం మొలకలెత్తాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com