తడిసిన ధాన్యం, రైతుల ఆందోళన

తడిసిన ధాన్యం, రైతుల ఆందోళన

జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు గడిచినా ఇంకా తూకం జరగలేదని ఆరోపించారు. ఐకేపీ సెంటర్‌లో వర్షాలకు వరి ధాన్యం మొలకలెత్తాయి.

Next Story