
By - Sathwik |16 Jan 2024 5:45 AM IST
మటన్ తినే విషయంలో గొడవ కారణంగా...... ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ ఠాణా పరిధిలో.... జరిగింది. గోల్ బాయ్ బస్తీకి చెందిన చారి, అజయ్ స్నేహితులు. ఇద్దరు మద్యం తాగి వచ్చి.. భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో మటన్ తినే విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెరిగి....చారి కోపంలో కత్తితో అజయ్ పై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన అజయ్..అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న తుకారాం గేట్ పోలీసులు... చారిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com