
By - Subba Reddy |23 Jun 2023 1:30 PM IST
గుంటూరు కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ-వైసీపీ కార్పొరేటర్ల మధ్య గొడవ జరిగింది. తోపులాట చోటు చేసుకుంది. గుంటూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యపై నిలదీస్తున్న టీడీపీ కార్పొరేటర్ను.. వైసీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు అసభ్య పదజాలంతో మాటల యుద్ధానికి దిగారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com