
By - Vijayanand |12 Aug 2023 11:46 AM IST
హైదరాబాద్ చందానగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గంగారం జేపీ సినిమాస్ మాల్లో మంటలు చెలరేగాయి. ఐదో ఫ్లోర్లో ఉన్న కిచెన్లో మంటలు అంటుకున్నాయి. హుటాహుటినా చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో జేపీ సినిమాస్ మాల్లోని ఐదు స్క్రీన్లు దగ్ధమయ్యాయి. అటు సంఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది.. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com