
By - Bhoopathi |10 July 2023 10:30 AM IST
హైదరాబాద్ ఫిలింనగర్లో కారు దగ్ధం అయ్యింది. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారు అగ్నికి ఆహుతయ్యింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com