
By - Vijayanand |30 Jun 2023 5:36 PM IST
అనకాపల్లిలో భారీ ఆగ్నిప్రమాదం జరిగింది.అచ్యుతాపురం సెజ్లో ఉన్న సాహితీ ల్యాబ్లో రెండు రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. భారీ శబ్దంతో పేలడంతో భయంతో పరుగులు తీశారు కార్మికులు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని అసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com