
By - Vijayanand |25 Aug 2023 5:06 PM IST
తిరుపతి నుంచి అదిలాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్ప్రెస్లో పొగలు వ్యాపించాయి.తిరుపతి జిల్లా వెంకటగిరి సమీపంలో ఏసీ కోచ్ పొగలు రావడంతో భయభ్రాంతులకు గుయ్యారు ప్రయాణికులు. అయితే అప్రమత్తంగా వ్యవహరించి..చైన్ లాగి రైలును నిలిపివేశారు.ప్రయాణికుల అప్రమత్తతతో భారీప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రైల్వేశాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సమస్యను గుర్తించి మరమత్తలు చేశారు. దీంతో 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది కృష్ణా ఎక్స్ప్రెస్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com