
By - Vijayanand |19 Aug 2023 12:27 PM IST
బెంగళూరులో ఉద్యాన్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి.రెండు కోచ్లకు మంటలు వ్యాపించాయి.స్టేషన్ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.కేఎస్సార్ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది.ఇటీవలే ఫలకనుమా ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగి రైలు భోగీలు మొత్తం తగలబడిన ఘటన మరదక ముందే మళ్లీ ఉద్యాన్ రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులుభయాందోళనకు గురవుతున్నారు.ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు పరిస్థితి సమీక్షీస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com