By - Vijayanand |30 Aug 2023 6:32 AM GMT
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కొద్దినెలల్లో ఉండగా.. ఒడిశా సైతం ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జూన్ వరకు అసెంబ్లీ గడువున్నప్పటికి... ఒడిశాలో ఈ ఏడాదే ఎన్నికలుంటాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్లే వచ్చే నెల 13న కేంద్ర ఎన్నికల బృందం ఒడిశాలో పర్యటించనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది. అక్టోబరు నాటికి ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలనను పూర్తి చేసి నవంబరు 15కు ఎన్నికలకు అన్నీ సిద్ధంగా ఉంచుతామన్నారు ఒడిశా ముఖ్య ఎన్నికల అధికారి నికుంజ బిహారీ.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com