
By - Subba Reddy |13 Jun 2023 9:15 AM IST
మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. కొన్నిరోజులుగా కొత్తకోట దయాకర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం కన్నుమూశారు. దీంతో కుటుంబసభ్యలు కన్నీరుమున్నీరవుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com