
By - Bhoopathi |14 Jun 2023 5:45 PM IST
భవిష్యత్కు గ్యారెంటీ పేరుతో టీడీపీ సరికొత్త కార్యక్రమం చేపట్టింది. మహానాడులో ప్రకటించిన మిని మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు టీడీపీ నేతలు. ఇందులో భాగంగా సోమవారం నుంచి 5 బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు పర్యటించనున్నారు. ఐదు బస్సులపై మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలను స్టిక్కర్ల రూపంలో అంటించనున్నారు. ఈ యాత్రను టీడీపీ అధినేత చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com