గద్దర్: ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా

గద్దర్: ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా

తెలంగాణలో ప్రజాపాలన సాగడం లేదన్నారు ప్రజా గాయకుడు గద్దర్. దొరల పాలన పోయి ప్రజాపాలన కోసం ప్రజాపార్టీని స్థాపిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానన్నారు. అయితే ఎన్నికల్లో తాను ఎవరితో కలిసి వెళ్లాలో ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు. పార్టీ స్థాపన కోసం ఈసీని కలిసిన గద్దర్,కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ పుచ్చిపోయిందన్నారు.

Next Story