
By - Chitralekha |24 Aug 2023 2:08 PM IST
జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలు గత ఏడు రోజులుగా కొనసాగుతున్నాయి. సర్కిల్స్,జోనల్ కార్యాలయాల గేట్లకు..తాళం వేయడంతో రోడ్డుపై బైటాయించి ఆందోళన చేస్తున్నారు. 2014లో తమను పర్మినెంట్ చేస్తామన్న కేసీఆర్ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com