
By - Vijayanand |6 Aug 2023 4:13 PM IST
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్నారు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి.గోదారిత ఉత్పత్తుల వినియోగాన్ని, వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారాయన. అఖిలభారత గో సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుండి బషీర్బాగ్ తిరుమల తిరుపతి దేవస్థాన కార్యాలయం వరకు గో మహా పాదయాత్రను ప్రారంభించారు. ఈ మహా పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ దత్త పీఠాధిపతి విజయానంద తీర్థ స్వామి హాజరై ప్రారంభించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com