
By - Chitralekha |20 July 2023 12:01 PM IST
భధ్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో పట్టణంలో బ్యాక్ వాటర్ భారీగా చేరుకుంది. రామాలయం తూర్పు మెట్ల వద్ద, అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరుతోంది. ఈ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో విస్టా కాంప్లెక్స్లో చిరు వ్యాపారుల దుకాణాలు నీట మునిగాయి. దీంతో మోటార్ల ద్వారా బ్యాక్ వాటర్ను గోదావరిలోకి వదిలే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అయితే బ్యాక్ వాటర్ ఎత్తిపోసే మోటార్లు మొరాయించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు స్థానికులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com