
By - Subba Reddy |13 Jun 2023 1:00 PM IST
రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో చల్మేడ లక్ష్మీ నరసింహరావు, ఎమ్మెల్యే రమేష్ మధ్య వివాదంతో రాజకీయాలు వేడెక్కాయి. వీరిద్దరూ టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. సొంత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు చల్మేడ నరసింహారావు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, అభిమానులు హాజరయ్యారు. అయితే.. పార్టీ కార్యాలయం ప్రారంభించడమనేది తన వ్యక్తిగతమని, పార్టీ ఆదేశిస్తే..ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తానన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com