గృహలక్ష్మి పథకం.. మరింత సమయం ఇవ్వాలంటున్న ప్రజలు

గృహలక్ష్మి పథకం.. మరింత సమయం ఇవ్వాలంటున్న ప్రజలు

సొంతంగా ఇళ్ల స్థలాలు ఉన్న పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం గృహ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం దరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రజలకు సూచించింది. అయితే... ఈ పథకం దరఖాస్తులు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇవాళే చివరి రోజు కావడంతో.. మరింత సమయం కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Next Story