
By - Vijayanand |15 July 2023 3:57 PM IST
గుంటూరు ఛానెల్ పొడిగించాలంటూ... రైతుల ఆందోళన కొనసాగుతోంది. గత 15 రోజులుగా కలెక్టరేట్ ముందు రిలే దీక్షలు చేస్తున్నారు రైతులు. ఈ దీక్షలకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మద్దతు పలికారు. గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఏవేవో కారణాలతో ప్రభుత్వం మభ్యపెడుతోందంటూ మండిపడ్డారు. సర్కారులో చలనం లేకపోవడం వల్లే.. ఓ పక్క రిలే దీక్షలు, మరో పక్క ఆందోళనకు సిద్ధమైనట్లు తెలిపారు. ఇవాళ పత్తిపాడు నియోజకవర్గంలో బంద్కు పిలుపునివ్వడంతో బంద్ కొనసాగుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com