
By - Vijayanand |9 Aug 2023 4:02 PM IST
శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి హర్యానా, చత్తీస్ఘడ్ నుంచి భక్తులు పోటెత్తారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయిబాబా మహా సమాధిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. భక్తుల సత్యసాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం హోరెత్తింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com