
By - Vijayanand |4 Aug 2023 4:01 PM IST
తెలంగాణలో వైద్య విప్లవం కొనసాగుతోందని ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసన మండలిలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత 26 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని, ఈ కాలేజీల్లో తెలంగాణ విద్యార్థులకే సీట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ఒకేసారి 852 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టామని హరీష్ రావు అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com