
By - Chitralekha |19 July 2023 1:57 PM IST
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రామగుండంలో బొగ్గు వెలికితీత నిలిచియింది. మిడ్ మానేరు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com