By - Chitralekha |18 July 2023 6:53 AM GMT
నైరుతి రుతుపవనాల ప్రభావంతో.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా.. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అత్యధికంగా భీంగల్ లో 7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఆర్మూర్, నందిపేట, వేల్పూరు, మాక్లూర్, కామారెడ్డి, తాడ్వాయి, నిజాంసాగర్ మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. వర్షాలతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు ..
జిల్లా వ్యాప్తంగా స్థంబించిన జనజీవనం
అత్యధికంగా భీంగల్ లో 7 సెంటీ మీటర్ల వర్షం
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com