
By - Chitralekha |18 July 2023 5:09 PM IST
ఏపీలో నకిలీ ఓట్ల సృష్టికి భారీ కుట్ర జరుగుతోందని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఈనెల 21 నుంచి ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియలో బీఎల్ఓ పేరిట.. వాలంటీర్లనే పంపి సమాచారం సేకరణకు జగన్ పన్నాగ పన్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విలువైన ఓటు హక్కును జగన్ కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్కు ముందే ఓటమి భయం పట్టుకుందన్న చినరాజప్ప.. రాష్ట్రంలో 30 లక్షల ఓట్లు తొలిగించేందుకు వైసీపీ సర్కారు కుట్రలు చేస్తోందని విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com