
By - Chitralekha |27 July 2023 3:11 PM IST
హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ నిండుకుండలా మారింది. భారీగా వరద వస్తోంది. ఇన్ఫ్లో 20 వేల క్యూసెక్కులుగా ఉంది. హుస్సేన్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.70 మీటర్లకు...513.41 మీటర్ల మేర నీరు చేరింది. తూముల ద్వారా హుస్సేన్సాగర్ నుంచి నీటిని మూసీకి వదలుతున్నారు. ఔట్ఫ్లో 6 వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com