AP: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

AP: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌ పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల చేసిన బదిలీల్లోనూ చంద్రబాబు సర్కార్‌ మార్పులు చేసింది.

మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎన్‌.తేజ్‌ భరత్‌,

చితూరు జాయింట్‌ కలెక్టర్‌గా అభిషేక్‌.వి

పాడేరు సబ్‌ కలెక్టర్‌గా ప్రఖర్‌ జైన్‌

పాడేరు ఐటీడీఏ పీవోగా ప్రఖర్‌ జైన్‌( అదనపు బాధ్యతలు‌)

కాకినాడ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా రాహుల్‌ మీనా

అనంతపురం జిల్లా జేసీగా శివ నారాయణ శర్మ

కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌గా జి.విద్యాధరి

పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గా అశుతోష్‌ శ్రీవాస్తవ‍( ఐటీడీఏ పీవోగా అదనపు బాధ్యతలు)

ఏటిపాక సబ్‌ కలెక్టర్‌గా అపూర్వ భరత్‌( చిత్తూరు ఐటీడీఏ పీవోగా పూర్తి అదనపు బాధ్యతలు)......వీరందరికీ బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


Next Story