
By - Chitralekha |26 May 2023 5:18 PM IST
ఏలూరు జిల్లాలో కొందరు అక్రమార్కులు చేపల చెరువుల అక్రమ తవ్వకాలకు పథరం రచించారు. కైకలూరు, కాంటూరులో తవ్వకాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మండపల్లి మండలం, మణుగులూరులో చెరువుల తవ్వేందుకు భారీగా జేసీబీ, ప్రొక్లైయినర్లను తరలించారు. ఫారెస్ట్ అధికారులను బెదిరించి మరీ కాంటూరు పరిధిలో చెరువులు తవ్వేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ కీలక నేతల ఆధ్వర్యంలోనే ఈ తతంగం నడుస్తోందని వినిపిస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com