హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం

హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం

హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. బీజేపీ నేతలతో రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్‌ఛార్జ్‌ సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. ఈ సమావేశనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షువు డు కిషన్ రెడ్డితో పాటు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ లు, మాజీ ఎంపీలు, మాజీ సివిల్ సర్వీసెస్ అధికారులు హాజరయ్యారు. పార్టీ బలోపేతనికి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై నేతల నుంచి ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.

Next Story