మంచు మోహన్‌ బాబు యూనిర్శిటిలో పంద్రాగస్టు వేడుకలు

మంచు మోహన్‌ బాబు యూనిర్శిటిలో పంద్రాగస్టు వేడుకలు

మంచు మోహన్‌ బాబు యూనివర్శిటిలో.. స్వాతంత్ర్యం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు స్వగ్రామం మోదుగులపాళం నుంచి వచ్చారు గ్రామస్థులు. వారితో కలిసి మొక్కలు నాటారు మోహన్‌బాబు, విష్ణు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోహన్‌బాబు... స్వగ్రామాన్ని, తల్లిదండ్రుల్ని గౌరవించాలన్నారు. తనకు కులాలంటే అసహ్యమన్న ఆయన.... ఒకప్పుడు గ్రామంలో అంతా కలిసిమెలిసి ఉండేవాళ్లమన్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు మోహన్ బాబు

Next Story