
By - Vijayanand |15 Aug 2023 2:42 PM IST
సైబరాబాద్ కమిషనరేట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సిబ్బంది వందన స్వీకారం స్వీకరించి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఎందరో త్యాగధనులు చేసిన ప్రాణ త్యాగంతోనే మనం స్వేచ్ఛ స్వతంత్రాలను అనుభవిస్తున్నామని తెలిపారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి కమిషనర్ ప్రతిభ పురస్కారాలు అందించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com