
By - Chitralekha |21 July 2023 2:26 PM IST
హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమమయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు చేరుతోంది. నీటి మట్టం పెరగడంతో నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్లో నీటి మట్టం 513.60 మీటర్లకు చేరుకుంది. పూర్తి సామర్ధ్యం 515 మీటర్లు. హుస్సేన్ సాగర్ వద్ద GHMC డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com