
By - Bhoopathi |21 Jun 2023 2:45 PM IST
సిద్ధిపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి హరీష్రావు ముఖ్య అతిధిగా పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రతిరోజు ఓ గంట యోగా, ప్రాణామాయం చేస్తే మంచి ఆరోగ్యాన్ని పొందంచన్నారు మంత్రి హరీష్. యోగ నిత్య జీవితంలో భాగమైందని వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు హరీష్. రోగాల బారిన పడినప్పుడు కాకుండా ప్రతిరోజూ చేస్తే దీర్ఘాయుష్షు లభిస్తుందన్నారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com