
By - Chitralekha |15 April 2023 1:05 PM IST
జగన్ స్టిక్కర్లపై జనం తిరగబడుతున్నారు. ఎక్కడికక్కడ వ్యతిరేకిస్తున్నారు.తల్లిని, చెల్లిని నమ్మలేని వాడు..ప్రజలకేం చేస్తాడంటున్నారు. వైసీపీ సర్కార్ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన నువ్వే మా నమ్మకం జగన్ స్టిక్కర్లను ప్రజలు చించేస్తున్నారు. సమస్యలు పరిష్కారం చేయలేని జగన్ పాలనలో నువ్వే మా నమ్మకం ఎలా అవుతావని ప్రశ్నిస్తున్నారు. 2024 నిన్ను నమ్మితే మునగాల్సిందే అంటూ పల్నాడు జిల్లా పెదకూరపాడు చెందిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. జగన్ పై ఉన్న నమ్మకం పోయిందంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com