
By - Vijayanand |12 July 2023 5:21 PM IST
వాలంటీర్ వ్యవస్థపై దుష్ప్రచారం చేశారంటూ పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను వైసీపీ నాయకులు, వాలంటీర్లు దగ్ధం చేయడంపై జనసేన పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు సిద్ధపడ్డారు. ఐతే.. జనసేన నాయకుల నుంచి దిష్టిబొమ్మను పోలీసులు లాక్కునే ప్రయత్నం చేసారు. దీంతో డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలు చేశారు. సీఐ అంజూ యాదవ్ ఓ కార్యకర్తపై చేయి చేసుకోవడాన్ని జనసేన నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com