
By - Vijayanand |11 Jun 2023 11:20 AM IST
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అడ్డుకోవడానికే కోనసీమలో పోలీసు సెక్షన్ 30 అమలు చేశారని అన్నారు జనసేన నాయకులు శెట్టిబత్తుల రాజబాబు. పోలీసులు వెంటనే సెక్షన్ 30 ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా జరగనున్న వారాహి యాత్రను అడ్డుకోవడం తగదన్నారు. జూన్ 21 వ తేదీన అమలాపురం పట్టణంలో వారాహి యాత్ర జరిగి తీరుతుందని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com