అమరావతి కృష్ణాయపాలెం వద్ద ఉద్రిక్తత

అమరావతి కృష్ణాయపాలెం వద్ద ఉద్రిక్తత

అమరావతి కృష్ణాయపాలెం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం జగన్‌ భూమి పూజ చేసిన స్థలం వద్ద జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సెంటు భూమి గృహాల ప థకం వద్ద ఆందోళన చేపట్టారు. కోర్టు తీర్పు రాకముందే భూములను పంచడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారుల్ని అరెస్ట్‌ చేసిన పోలీసు లు స్థానిక పీఎస్‌కు తరలించారు.

Next Story