
By - Vijayanand |9 July 2023 5:13 PM IST
వారాహి విజయ యాత్రకు జనసేనాని రెడీ అయ్యారు. ఇవాళ్లి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. మంగళగిరి నుంచి ఏలూరు చేరుకున్న పవన్.. సాయంత్రం 5 గంటలకు ఏలూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ఏలూరు నియోజకవర్గం ముఖ్య నేతలు, వీర మహిళలతో పవన్ భేటీ అవుతారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com