వారాహి విజయ యాత్రకు జనసేనాని రెడీ

వారాహి విజయ యాత్రకు జనసేనాని రెడీ

వారాహి విజయ యాత్రకు జనసేనాని రెడీ అయ్యారు. ఇవాళ్లి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. మంగళగిరి నుంచి ఏలూరు చేరుకున్న పవన్.. సాయంత్రం 5 గంటలకు ఏలూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ఏలూరు నియోజకవర్గం ముఖ్య నేతలు, వీర మహిళలతో పవన్ భేటీ అవుతారు.

Next Story